పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిరది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం విూర్ఖాన్పేటలో సీఎం రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు.