ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : మెదక్ పల్లి గ్రామానికి చెందిన చాకలి రాములమ్మ ఇటీవల మృతి చెందారు. గురువారం బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి సర్పంచ్ ధరణి శివశంకర్ రెడ్డి రూ.2 వేలు, దరువుల శంకర్ వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.