Tag పంజాబ్‌

దిల్లీ కాలుష్యంపై ‘సుప్రీమ్‌’ ‌సీరియస్‌

కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాల తీరుపైనా అసంతృప్తి న్యూదిల్లీ, అక్టోబర్‌ 23(ఆర్‌ఎన్‌ఐ) : ‌దిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది.  పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులబెడుతుండడంతో దిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం…

You cannot copy content of this page