Tag ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న  మాధవరం కృష్ణారావు

ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న  మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఫతేనగర్ లోని పండాల సతీష్ గౌడ్ తో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పాదయాత్రలో మహిళలు…

You cannot copy content of this page