మాజీ సి ఎం కే సి ఆర్ ఆరోగ్యం కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కే సి ఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అధేశాల మేరకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సి ఎం కే సి…