Tag ap updates

నేడు ఎపి కేబినేట్‌ భేటీ

AP Cabinet meeting today

పలు కీలక నిర్ణయాలపై చర్చ నేడు  ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరదప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేష్రన్‌ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను…

మహా రథోత్సవంలో ఊరేగిన మలయప్పస్వామి

Glorious Srivari Brahmotsavams

 వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవిందానామస్మరణతో వీధులు మారుమోగుతున్నాయి. స్వామివారికి కర్పూర హారతులిచ్చి  నైవేద్యాలు సమర్పించారు. అనాది నుంచి రాజులకు…

మోహిని రూపంలో మలయప్ప స్వామి

Malayappa Swamy in the form of Mohini

శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం శ్రీ మలయప్ప విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం, మణిపూసలు మరియు మనోహరమైన మోహినిగా కనిపించడం రాక్షసులను (అసురులను) గందరగోళంలో పడవేస్తుంది మరియు దేవతలకు అనుకూలంగా విజయం సాధించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంలో శ్రీ వేంకటేశ్వరుడు మోహినిగా దర్శనమివ్వడం ద్వారా విశ్వమంతా…

తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు

తిరుమల,అక్టోబ‌రు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం ఉదయం చిన్న‌శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి…

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…

ఆంధ్రాలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం!

దిల్లీలో టీడీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటిన మాజీ సిఎం వైఎస్  జగన్‌ *  ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు..అంతటా ఆటవిక రాజ్యమే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  రక్తసిక్తమవుతోంది. వైకాపా కార్యకర్తలు, నేతలపై దాడులు, హత్యాకాండ, ఆస్తుల విధ్వంసానికి నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు తెలియచేసేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్‌ రెడ్డి…

You cannot copy content of this page