Tag BJP Leaders criticize CM Revanth Reddy

ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్‌

రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరాపార్క్ ‌వద్ద ధ‌ర్నాలో బిజెపి నేతల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని…

You cannot copy content of this page