Tag Budget updates

రైతాంగాన్ని ఆదుకునేలా బడ్జెట్‌

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేలా కేటాయింపులు కెసిఆర్‌ హయాంలో ఇలా ఎప్పుడైనా చూశామా బడ్జెట్‌పై విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అద్భుతంగా, అభివృద్దిని సాధించేదిగా, రైతాంగాన్ని ఆదుకునేదిగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. అలాగే…

భూమిలేని కూలీలకు ఏటా 12 వేల సాయం

బడ్జెట్‌ ప్రసంగం ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో భూమిలేని గ్రావిూణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతూ…

తలసరి ఆదాయంలో మనమే మిన్న

కానీ జిల్లాల మధ్య తీవ్ర అంతరం రంగారెడ్డి జిలా తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే…వికారాబాద్‌లో రూ.1,80,241 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ..తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

సభా సమయాన్ని విపక్షాలు వృథా

సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నం నిర్మణాత్మక చర్చలతో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను బరువెక్కిన హృదయంతో చెబుతున్నానని, కొందరు ఎంపీలు, ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో…

దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతం

2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే వ్యాధులకు కారణం అంచనా వేసిన ఆర్థిక సర్వే..పార్లమెంట్‌కు సమర్పణ న్యూ దిల్లీ, జూలై 22 : షరా మామూలుగానే నేడు కేంద్ర బడ్జెట్‌  2024..ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందుసోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశ…

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించే విధంగా…

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

You cannot copy content of this page