Tag CM Relief Fund

సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అం‌దజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌. ‌మైత్రా ఎనర్జీ గ్రూప్‌ • అక్షత్‌ ‌గ్రీన్‌టెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్‌, ‌రవి కైలాస్‌ ‌రు.కోటి విరాళం అందజేసారు.

You cannot copy content of this page