వరదలతో రాష్ట్రంలో అపార నష్టం
ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం కేంద్రబృందానికి వివరించిన సిఎస్ శాంతికుమారి సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్ కెపి…