Tag DTF Criticise Congress Government

‌విద్యారంగ ప్రాధాన్యతను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తీవ్ర నిర్లక్షానికి గురైన విద్యారంగం,నూతన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో నైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే బడ్జెట్‌లో కేవలం 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశను కలిగించిందని డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు…

You cannot copy content of this page