Tag Group 1 Exam Peacefully conducted

ప్రశాంతంగా గ్రూప్‌-1 ‌పరీక్షలు

cm revanth reddy

అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష తొలిరోజు ముగిసింది. పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం…

You cannot copy content of this page