Tag Group 1 Exam Updates

మరోమారు రోడ్డెక్కిన గ్రూప్‌-1 అభ్యర్థులు

ఆందోళనకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ మద్దతు ఛలో సెక్రేటరియట్‌ను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్‌ అరెస్ట.. బిజెపి అఫీస్‌కు తరలింపు గ్రూప్‌ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీఓ నెంబర్‌ 29ని రద్దు చేసి జీఓ. నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు…

గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 15:  గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు…

ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్‌-1’ ‌మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక…

You cannot copy content of this page