సీఎం రేవంత్ పాపం ప్రజలకు శాపం కావొద్దు
ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం,…