మూసీ ప్రక్షాళనకు.. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధం..?
ఎంపీ ఈటల రాజేందర్ మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద మూసీ బాధితులకు అండగా చేపట్టిన బిజెపి మహాధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. స్వయంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి…