Tag Immersion continued on the second day

రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం

భారీగా తరలిచ్చిన వినాయక విగ్రహాలు పలు ప్రాంతాల్లో ట్రాఫక్‌ ‌జామ్‌తో ఇక్కట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18: ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద గ‌ణేశ్‌ ‌నిమజ్జనాలు వరుసగా రెండోరోజు బుధవారం కొనసాగాయి. నిమజ్జనం కోసం వొచ్చిన వాహనాలతో ట్యాంక్‌బండ్‌ ‌పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్‌బాగ్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ…

You cannot copy content of this page