నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం..
ఈనెల చివరినాటికి ప్రతీ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు కాళ్లలో కట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఈనెల చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి తొలివిడతగా 3,500 నుంచి 4 వేల ఇళ్లను మంజూరు చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…