బీజేపీ వెంటే జమ్మూ ప్రజలు.. గతంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : జమ్మూకశ్మీర్ ప్రజలు బిజెపి వెంటే ఉన్నారని, గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో…