Tag Jishnu Dev Visit to Bhadradri

రేపు భద్రాద్రికి గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌

‌రామాలయంలో ప్రత్యేక పూజలు.. కొత్తగూడెంలో అధికారులతో సమావేశం భద్రాచలం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23 : ‌తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ 25‌న  శుక్రవారం నాడు భద్రాచలం రానున్నారు. భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. 24వ తేది గురువారం సూర్యపేట నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి అతిధి గృహంలో రాత్రి బస…

You cannot copy content of this page