అపరిచితుడిలా మాట్లాడుతున్న రేవంత్
మూసీపై రోజుకో మాటతో ప్రజల్లో గందరగోళం మూసీని మురికికూపంగా చేసిన ఘనత కాంగ్రెస్దే మూసీలో వరదలు వొచ్చినా..నీళ్లునిలిచే ప్రసక్తే లేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్18: మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.…