ప్రజాభిప్రాయమని చెప్పి అడ్డుకుంటారా?
బిఆర్ఎస్ నేతల అరెస్ట్పై మండిపడ్డ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్23: రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…