స్వాతంత్య్రం కన్నస్వచ్ఛతే మిన్న !
నేడు మహాత్మాగాంధీ జయంతి పుణ్యభూమి భారత్కు పరాయి పాలన నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా స్వేచ్ఛా భారతం నిండా పరిశుభ్రతతో, సమ్మిళిత సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా కూడా మార్చాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు. ‘‘స్వాతంత్య్రం కన్న పారిశుద్ధ్యమే మిన్న’’ అని గాంధీ ఉద్భోదించారు. పరిశుభ్రతే సరైన దైవభక్తి అని గట్టిగా నమ్మారు. పరిశుభ్రతే ఆరోగ్యమని,…