సియోల్లో మంత్రుల బృందం పర్యటన
చెత్త తరలింపు.. విద్యుత్ ఉత్పత్తిపై పరిశీలన అతిపెద్ద మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ పనీతిరుపై అధ్యయనం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్21: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది. సియోల్లో…