పేదల కన్నీళ్లతో ఆడుకుంటే పతనం తప్పదు
పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలి హైడ్రా పేరుతో సామాన్యులకు ఇక్కట్లు బాధితులకు అండగా నిలిచిన ఎంపి ఈటల హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: హైడ్రా పేరుతో రేవంత్రెడ్డి సర్కార్ డ్రామాలు ఆడుతోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాలీ చేయిస్తారని…