Tag MP Etela Rajender Criticize HYDRA

పేదల కన్నీళ్లతో ఆడుకుంటే పతనం తప్పదు

పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలి హైడ్రా పేరుతో సామాన్యులకు ఇక్కట్లు బాధితులకు అండగా నిలిచిన ఎంపి ఈటల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు చేశారు. పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాలీ చేయిస్తారని…

You cannot copy content of this page