Tag Nagarjuna defamation case in Nampally court

నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్‌ ‌ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ ‌గుర్మీత్‌ ‌సింగ్‌ ‌రిప్లై ఫైల్‌ ‌చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం…

You cannot copy content of this page