Tag National News update

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

తదుపరి ఉత్వర్వులు ఇచ్చేవరకు నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 6 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ‌యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ‌పక్రియ…

You cannot copy content of this page