Tag national news updates

పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?

పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట

హత్రాస్‌ ‌బాధితులకు లోక్‌ ‌పభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పరామర్శ మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ ‌గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్‌ ‌పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు.…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…

You cannot copy content of this page