హోటల్ గదిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
అత్యాచారం, హత్య చేశారని తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన దర్యాప్టు చేపట్టిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16 : గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న అంజయ్యనగర్లోని ఓ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని (23).…