దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిఆరెఎస్ నేతలు
మండిపడ్డ పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న భారాస నేతలు.. అప్పట్లో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్లో ఆయన…