Tag Prajatantra Articles

పత్తి రైతులను మోసగిస్తే క‌ఠిన‌ చర్యలు

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ‌పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు…

ప్రశాంతంగా గ్రూప్‌-1 ‌పరీక్షలు

cm revanth reddy

అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష తొలిరోజు ముగిసింది. పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం…

సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన

చెత్త తరలింపు.. విద్యుత్‌ ఉత్పత్తిపై పరిశీలన అతిపెద్ద మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ ‌పనీతిరుపై అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది.  సియోల్‌లో…

గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం

సుప్రీంకోర్టు కేసును తిరస్కరించలేదు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం బండి, రేవంత్‌ ఇద్దరూ దోస్తులే.. విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచితే ఊరుకోం మీడియా సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చివరి వరకు పోరాడుతుంద‌ని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ స్ప‌ష్టం…

ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…

గ్రూప్‌-1 ‌పరీక్షల్లో జోక్యం చేసుకోలేం

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ యథావిధిగా గ్రూప్‌ ‌పరీక్షల నిర్వహణ న్యూదిల్లీ, అక్టోబర్‌21 (ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో…

హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం

నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రభుత్వం గవర్నర్‌ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు.  సోమవారం ఉదయం…

హైద‌రాబాద్ లో విద్యుత్ అంబులెన్స్‌..

Electric ambulance in Hyderabad

విద్యుత్ సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణకు ప్ర‌త్యేక వాహ‌నాలు.. ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేని…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు!

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం  ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం.   గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22న అవిభక్త ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌…

You cannot copy content of this page