Tag Prajatantra Articles

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బహుళ మార్గాలు

Multiple ways of regulating traffic

తెలంగాణ  రాజధాని  హైదరాబాద్‌ ఎంతో విస్తరించింది. ఇలా నగరం  విస్తరించడంతో పాటు, శివారు గ్రామాలు అన్నీ కలసిపోతున్నాయి.  దీనికితోడు గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనికితోడు టూ వీలర్‌, కార్లు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ఉపయోగం పెరుగుతోంది. కరోనా తరవాత సొంత వాహనాల్లో వెళ్లడం అలవాటు చేసుకున్నారు.…

సమస్యలు కొండంత.. చర్యలు గోరంత!

విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు..    పట్టింపులేని పాలకులు … పెరుగుతున్న నిరుద్యోగం క్షేత్రస్థాయిలో  విద్యారంగంలో మార్పులు రావాలి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి దేశంలోనే కాదు… ప్రస్తుతం మన  తెలుగు రాష్ట్రాల్లోనూ విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఏయేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పాలకులకు పట్టింపులేకుం…

నిర్మాణాత్మక వైఖరితో ముందుకు సాగాలి!

kalvakuntla family

తెలంగాణ ప్రజల బతుకులు మారాలన్న ఏకైక లక్ష్యంతో పోరాటం చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యాయి. నిజానికి ఇలాంటి చిన్న రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా ప్రజల ఆకాంక్షలు తీరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంలో ఏవీ సాకారం కాలేదు.  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పదేళ్లు…

పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చింది

Harish Rao

మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర :  కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని, పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు…

అత్యాధునిక హంగులతో  చర్లపల్లి రైల్వే స్టేషన్

త్వరలో అందుబాటులోకి రానున్నది  పనుల పురోగతి పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం  తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి…

 ఛత్తీస్ ఘడ్ లో మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు…

ఇద్దరు జవాన్లు మృతి.                                    మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు.    తెలంగాణ సరిహద్దును ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మందు పాత్ర పేల్చారు. ఈ సంఘటనలో…

అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌

వొచ్చే అకాడ‌మిక్ ఇయ‌ర్ లోనే ప్రారంభం పోలీసులు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం.. వారి సేవ‌ల‌తోనే ప్ర‌జ‌ల్లో ధైర్యం.. నిరుద్యోగులు ప్రతిపక్షాల  ఉచ్చులో ప‌డొద్దు.. పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅత్యున్నత ప్ర‌మాణాల‌తో  50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు…

మావోయిస్టు మహిళా అగ్రనేత సుజాత అరెస్ట్‌ బూటకం

పాలకవర్గాలు చేస్తున్న అస‌త్య‌ ప్రచారాలకు ఖండన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత గత నాలుగు రోజులుగా మావోయిస్టు అగ్రనేత సుజాతను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తలను మావోయిస్టు పార్టీ బూటకం అని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన లేఖను దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత శనివారం విడుదల చేశారు.…

మూసీ పేరుతో లూటీ చేసే యత్నం

మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు…

You cannot copy content of this page