Tag Prajatantra Articles

రుణమాఫీపై మభ్యపెట్టే యత్నం

పిఎం కిసాన్‌ ‌డేటాకు ఏడు నెలలెందుకు..? కాలయాపనతో రైతులను మోసం చేసే కుట్ర రుణమాఫీ మార్గదర్శకాలపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : రుణమాఫీకి పీఎం కిసాన్‌ ‌డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమేనని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి…

భవిష్యత్‌ ‌తరాల కోసం మొక్కలు నాటాల్సిందే

ప్రభుత్వాలు కూలుస్తామంటే ఊరుకోవాలా? కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌కెటిఆర్‌ల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల్లో…

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌స్పందించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా ఆయన పోస్ట్ ‌చేశారు. ఏదైనా…

తెలంగాణకు భారీ వర్ష సూచన

‘నైరుతి’కి అల్పపీడనం తోడు..పలు జిల్లాలకు ఆరేంజ్‌…ఎల్లో అలర్ట్ ‌మరో ఐదు రోజులపాటు భారీ వర్ష హెచ్చరిక ఉప్పొంగుతున్న హుస్సేన్‌సాగర్‌..అధికారుల అప్రమత్తం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో…

రేషన్‌ ‌కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు

నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కారం రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : పంటల రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12…

గిట్టుబాటు ధర, సబ్సీడీలపై ‘భరోసా’ ఇవ్వండి

రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి ‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ…

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…

బహుముఖ కార్యాచరణ చారిత్రక అవసరం..!

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయి, మీది, మాది అనే బావనతో రాజకీయాలకు లొంగిపోయి అగుపడనం త దూరంలో పొరపొచ్చాలతో బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరుగనంత రసాభస జరిగి విభజన చోటుచేసుకున్నది. ఇదే అదనుగా విభజించి పాలించు అనే సూత్రాన్ని…

ఎడతెగని సమస్యగా మానవ హక్కుల రక్షణ!

భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు. ప్రాథమిక హక్కులంటే ఒక రకంగా మానవ హక్కులే. ఆ విభాగంలో దాదాపు అన్ని అధికరణాలు మానవ హక్కులకు సంబంధించినవే. అయితే.. చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు,…

You cannot copy content of this page