Tag Prajatantra Articles

తుంట ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్లైందా..?

కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌దొందూ దొందే చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికీ నిరుద్యోగులు దూరమవుతున్నారా? గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు దూరమవుతుందా అంటే గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదేపోబడి కనిపిస్తున్నది. గత బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం ఓటమి పాలవడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగులు కూడా ఒక…

ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఇప్పటికీ రెండుగా మణిపూర్‌ ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.…

హైదరాబాద్‌కు కిషన్‌ ‌రెడ్డి చేసిందేమీ లేదు..

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌ ‌కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌…

వరంగల్ జిల్లా పదహారు చింతల్‌ ‌తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై  గిరిజనుల రాస్తారోకో నర్సంపేట, ప్రజాతంత్ర, జూలై 11 : చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (40), ‌బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్‌, ‌కూతురు…

You cannot copy content of this page