పేదలకు న్యాయం దక్కేలా చూడండి
న్యాయవ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాల ప్రదానం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వొస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు.…