ప్రజావాణిలో మొత్తం 606 దరఖాస్తులు
హైదరాబాద్, జూలై 23: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 606 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 108, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 106, విద్యుత్ శాఖ కు సంబంధించి 64, హౌజింగ్కు సంబంధించి 115 దరఖాస్తులు, మైనారిటీ సంక్షేమంశాఖకు సంబంధించి 38,…