ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరం.. : మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : మానవ హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం హైదరాబాద్ మౌలాలిలోని సాయిబాబా నివాసానికి వెళ్లి ఆయన పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం జైలు…