Tag shobha article

తగ్గిన దిగుబడులు…పెరిగిన ధరలు

Decreased yields...increased prices

వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు…  ధరలకు క్లళెం పడేదెప్పుడు? ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు…

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

బ‌హుజ‌న వైతాళికునికి క‌వితా హార‌తి…

telugu articles, shobha article, telangana updates, breaking news

ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప్ర‌ణాళిక‌ను  దేశం కోసం రూపొందించి అందించిన మాన‌వీయ విలువల ప‌రిర‌క్ష‌కుడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. కుల వివ‌క్ష‌, అంట‌రానిత‌నం, స్త్రీ విద్యా ఆవశ్య‌క‌త‌పై గ‌ళమెత్తిన తొలి సంఘ‌సంస్క‌ర్తగా, బ‌డుగులే భార‌తావ‌నికి ముందు చూపవుతార‌ని చెప్పిన క్రాంతిద‌ర్శిగా జ్యోతిరావు పూలేను బ‌హుజ‌న బావుటా దీర్ఘ కావ్యంలో క‌వి వ‌న‌ప‌ట్ల సుబ్బ‌య్య అభివ‌ర్ణించారు. పేద‌లు  బ‌తుకు రాతల్ని…

మహా ప్రస్థానం @75

“నేనొక దుర్గం!నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;” “1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను.తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది”అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ.ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను…

You cannot copy content of this page