Tag special Article

సమస్యలు కొండంత.. చర్యలు గోరంత!

విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు..    పట్టింపులేని పాలకులు … పెరుగుతున్న నిరుద్యోగం క్షేత్రస్థాయిలో  విద్యారంగంలో మార్పులు రావాలి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి దేశంలోనే కాదు… ప్రస్తుతం మన  తెలుగు రాష్ట్రాల్లోనూ విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఏయేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పాలకులకు పట్టింపులేకుం…

ఆహారపు అలవాట్లే ఆయురారోగ్య నిర్ణేతలు!

దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష…

సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు. జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

Laws should be tightened

 అత్యాచార కేసుల్లో ముందుగా  కఠిన శిక్షలకు పూనుకోవాలి… దేశమంతా ఇపుడు అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశి విధించాల్సిందే. మనదేశంలో స్త్రీని గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు…

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పట్టింపు ఏదీ?!

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా  పెరుగుతున్న నిరుద్యోగం మోదీ అధికారంలోకి వొచ్చిన తరవాత గత పదేళ్లు పాలన అవినీతిరహితంగా సాగుతుందన్న పేరు వొచ్చింది. అలాగే సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుని సత్తా చాటింది. అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా…

‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట

బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం…

ఆర్ధిక మూలాలపైనా ఆరా తీయాలి!

పారదర్శకతకు దూరంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు వోటర్లను చేరుకోవడానికి, వారి లక్ష్యాలను, విధానాలను వివరించడానికి, ప్రజల నుండి…

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

You cannot copy content of this page