Tag telangana cm revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోర్టు సమన్లు

Hyderabad Court issues summons to Telangana CM Revanth Reddy

వోటుకు నోటు కేసు చిక్కులు 16న హాజరు కావాలంటూ ఈడీ కోర్టు తాఖీదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి వోటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.వొచ్చే నెల 16వ తేదీన కోర్టు…

ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!

Telangana CM Revanth Reddy, Chandrababu in AP

 ఉచితాలను  ప్రోత్సహించవొద్దు .. రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే…

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

You cannot copy content of this page