Tag Tirumala Laddu Controversy

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

లడ్డూపై దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడ

స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం విూద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్‌ ప్రజలపై పడకూడదని వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు . వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్‌ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు.…

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…

జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన: ఎన్డీయే కూటమి

Peaceful protest against Jagan visit to Tirumala NDA alliance

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకోవొద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్‌ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే…

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం: టీటీడీ ఈవో  జె. శ్యామలరావు భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరి ంపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

You cannot copy content of this page