Tag Todays Highlights

24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

వివిధ శాఖల అధికారులతో స్పీకర్‌ ‌  సమీక్ష బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్‌ఎస్‌ ‌నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమయ్యే…

క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల

సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ  శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌సౌమ్య మిశ్రా మేడ్చల్‌ , ‌ప్రజాతంత్ర జూలై 3 :…

మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…

You cannot copy content of this page