Tag Two Telugu States CM Meeting

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

You cannot copy content of this page