Tag UCC Modi religion 21st Law Commission muslim minorities

ఎన్నికల రాజకీయం – ఉమ్మడి పౌర స్మృతి -ఎవరి కోసం?

 ఇంకో  సంవత్సరం లోపు సారస్వత ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఉమ్మడి పౌర స్మృతి  అనే  వివాదాన్ని రాజకీయ రంగంమీదకు తీసుకురావాలనేదే మొత్తం ఆలోచనగా మోదీ  గారి ప్రసంగం వెల్లడి చేస్తోంది. నిజానికి, UCC ను కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేస్తూ వున్నారని ముందుకు తీసుకు రావటం ద్వారా, ఈ దేశంలోని అసంఖ్యాక SC, ST, OBC, ఇతర మైనారిటీల వైవిధ్యమైన అంశాలు, హక్కులు గురించీ…

You cannot copy content of this page