Tag Warangal updates

పిలిస్తే పలికేవారు లేక రోగులు, వారి బంధువుల విలవిల

సర్కారు దవాఖానాలో అరణ్య రోదన సమస్యలతో కూనారిల్లుతున్న వరంగల్‌ ఎం‌జిఎం సకాలంలో సేవలు అందక రాలిపోతున్న రోగులు కనీస వసతులు, వైద్య పరికరాలు కరువు బడ్జెట్‌లో కేటాయింపులు నిల్‌.. ‌స్పందించని సర్కారు.. విష్ణుదాసు రామ్మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద సర్కారు దవాఖాన వరంగల్‌ ఎం‌జీఎం హాస్పిటల్‌.. ‌నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు…

దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి…

చంద్ర‌ఘంటా క్ర‌మంలో భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Devi Sharannavaratswala

వ‌రంగ‌ల్‌లోని ప్ర‌సిద్ద భ‌ద్ర‌కాళి దేవాల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు  దర్శనమిచ్చారు. మూడో రోజు శ‌నివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా…

చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

Nayini Rajendar Reddy

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…

బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ

Ekashila

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 02 బుధవారం సాయంత్రం నిర్వహించే పితృఅమ‌వాస్య బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాల‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి త‌న క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఏకశిలా పార్క్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వైపు బతుకమ్మ…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!   అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన…

గిట్టుబాటు ధర, సబ్సీడీలపై ‘భరోసా’ ఇవ్వండి

రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి ‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ…

కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…

You cannot copy content of this page