రుగ్మత వలయంలో యువభారతం !
ప్రతి ముగ్గురిలో ఒక్క భారతీయ యువకుడు, అనగా 33.3 శాతం మంది ప్రమాదకర ‘మెటబాలిక్ సిండ్రోమ్ (జీవ క్రియ బహువ్యాధి లక్షణం/జీవనశైలి రుగ్మతలు)’ విష వలలో చిక్కుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సిట్టింగ్ ఈజ్ కిల్లింగ్’ అనే నినాదం నేడు బహుళ ప్రచారం పొందుతున్నది. గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వ్యక్తులు సమీప భవిష్యత్తులో మెటబాలిక్…